Exclusive

Publication

Byline

Mahindra XEV 9S ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఇదే..

భారతదేశం, నవంబర్ 29 -- ఇటీవలే లాంచ్​ అయిన మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై మంచి బజ్​ నెలకొంది. ఈ మోడల్​ బుకింగ్స్​ 2026 జనవరి 14న ప్రారంభంకానున్నాయి. కాగా ఈ ఈవీని డిసెంబర్​ 3 నుంచి టెస్... Read More


6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- రెడ్​మీ కొత్త స్మార్ట్​ఫోన్​ ధర రూ. 15వేల లోపే!

భారతదేశం, నవంబర్ 29 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ తన బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రెడ్​మీ 15సీ 5జీని వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ మోడల్ గత కొంతకాలంగా అంత... Read More


ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య- ఎయిర్‌బస్ హెచ్చరికతో దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం!

భారతదేశం, నవంబర్ 29 -- ఎయిర్‌బస్ S320కి చెందిన విమానాల్లో ఫ్లైట్ కంట్రోల్స్‌ (విమాన నియంత్రణ వ్యవస్థ)కు సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స... Read More


Cyclone Ditwah ఎఫెక్ట్​- ఆంధ్రతో పాటు ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..!

భారతదేశం, నవంబర్ 29 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి 'దిత్వా' అనే పేరు పెట్టారు. ఈ తుపాను నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్... Read More


2025 చివరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..

భారతదేశం, నవంబర్ 29 -- భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన కార్యక్రమాల ప్రభావం ఈ సెలవులపై ఉంటుంది. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2025-26 ఆర్థిక సంవ... Read More


ఆ లగ్జరీ పెళ్లికి కోట్లల్లో ఖర్చు- డబ్బు వచ్చింది ర్యాపిడో డ్రైవర్​ బ్యాంకు అకౌంట్​ నుంచి!

భారతదేశం, నవంబర్ 29 -- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఒక షాకింగ్​ మనీ ట్రయల్ (డబ్బు ప్రవాహం) వెలుగు చూసింది. ఒక సాధారణ రాపిడో బైక్ డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా ఉదయ్‌పూర్‌లోని తాజ్ అరవల్ల... Read More


రూ. 14,999 ధరకే 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- Realme C85 హైలైట్స్​ ఇవే..

భారతదేశం, నవంబర్ 29 -- రియల్‌మీ సంస్థ భారత మార్కెట్లో తన బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్​మీ సీ85 5జీను విడుదల చేసింది. ఈ ఫోన్​ సేల్​ డిసెంబర్​ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న కొనుగ... Read More


సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్​- మారుతీ సుజుకీ ఈ విటారా లాంచ్..​ ఇంకొన్ని రోజుల్లో!

భారతదేశం, నవంబర్ 29 -- మారుతీ సుజుకీ తమ మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ ఈ విటారాతో భారతీయ ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఆటో ఎక్స్‌పో 2023లో మొదట ఈవీఎఖ్స్​ కాన్స... Read More


శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం: 123 మంది మృతి..

భారతదేశం, నవంబర్ 29 -- దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అల్లాడిపోతోంది! బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 123 మంది మరణించిన... Read More


అమెరికాలో భారత్ సత్తా- టెక్సాస్‌లో తొలి గణిత విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన భాంజు!

భారతదేశం, నవంబర్ 29 -- వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ గణిత అభ్యాస వేదిక అయిన భాంజు.. యునైటెడ్ స్టేట్స్‌లో తన మొట్టమొదటి భౌతిక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది టెక్సాస్‌లోని మెక్‌కిన్నీలో ఉంద... Read More